Sunday, June 21, 2020

తెలంగాణలో కరోనా బీభత్సం.. హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కరోజే..

హైదరాబాద్ : 21/06/2020

తెలంగాణలో ఇవాళ 730 కొత్త కేసులు నమోదు. కరోనాతో ఇవాళ 7గురు మృతి. తెలంగాణలో మొత్తం 7,802కి చేరిన కరోనా కేసులు. యాక్టివ్ కేసులు 3,861 ఉండగా, కోలుకున్న వారు 3,731 మంది ఉన్నారు. 210కి చేరిన మొత్తం మరణాల సంఖ్య..GHMC లో ఇవాళ 659 కేసులు నమోదయ్యాయి. 
#Telangana

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment