Sunday, April 18, 2021

తెలంగాణ లో కోర్టు ఉత్తర్వులు వున్నా చెరువులను పట్టించుకోని ప్రభుత్వం

హైదరాబాద్ : 18/04/2021

*తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం ఎన్ని సార్లు చివాట్లు పెట్టినా మార్పు రానిది ఎవరికి అంటే న్యాయస్థానం ఉత్తర్వులను బేఖాతరు చేసిన అధికారులు & ప్రజాప్రతినిధులు....అలాంటి వారికి సిగ్గు శరం ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ప్రజాప్రయోజనాలను కాలరాస్తున్న వారిని నడి బజారులో చెప్పుతో కొట్టాలి అంటాను. ఎవడబ్బ సొమ్ము అని ఇష్టారాజ్యంగా అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా వృధా చేస్తున్నారు??అంటే ప్రజలు మౌనంగా వుంటారు అనుకుంటే అది బ్రమే ఎందుకంటే ప్రజలు సంకల్పబలం  తీసుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుంది జాగ్రత్త. మనకెందుకులే అనుకోకుండా వివిధ ప్రజా సంఘాలతో & సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరచడం జరుగుతుంది కాబట్టే దుబ్బాక, GHMC, MLC ఎన్నికలలో చాలా మార్పులు వచ్చాయి. తెరాస MLC ఎన్నికలలో వాస్తవంగా మోసం చేసి గెలిచింది అందరు తెలుసుకున్నారు. ఒక మామూలు సామాన్య వ్యక్తి (తీన్మార్ మల్లన్న)మీద దాదాపు 200 కోట్లు ఖర్చుపెట్టి పల్లా RR అనే కేసీఆర్ సారు బానిస గెలిచిన విషయం అందరికి తెలిసిందే.కావున రాబోయే రోజుల్లో ప్రజా ప్రభంజనం మొదలు కాబోతోంది... Bplkm*

*Copy to Group link Media*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment