Friday, May 5, 2023

కరీనగర్ లోని తెలంగాణా చౌక్ వద్ద హనుమాన్ చాలీసా పారాయణము


*ఈరోజు కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో భాగంగా కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో లో హిందూ ధార్మిక సంస్థ దేశం కోసం ధర్మం కోసం కొట్లడే సంస్థ బజ్రంగ్డల్ నీ నిషేదిస్తము అనీ పేటడం మరియు దేశ ద్రోహి సంస్థ pfi సంస్థ తో పోల్చడాని నిరసిస్తూ వెంటనే హిందూ మనోబావలు కించపరిషినందుకు నిరసనగా వారి వ్యాఖ్యలు వెంటనే వాపస్ తీసుకోవాలని మరియు క్షేమపన చెపలని కోరుతూ మరియు వారి మేనిఫెస్టో నుండి తీసివేయాలి అని కోరుతూ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కరీనగర్ లోని తెలంగాణా చౌక్ వడ హనుమాన్ చాలీసా పారాయణము చేయడం జరగింది మరియు కరీనగర్ లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముటడి చేయడం జరిగింది మరియు ఆ క్రమంలో అరెస్టు ఆయి పిటిసి కి తీసుకోవడం జరగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కరీనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణ రెడ్డి గారు,జిల్లా పార్లమెంట్ కన్వినర్ ప్రవీణ్ రావు గారు,ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గారు, వాసుదేవ్ గారు,బీజేపీ పార్టీ సౌత్ జోన్ అద్యక్షులు ప్రవీణ్ గారు,జిల్లా సోషల్ మీడియా ఇంఛార్జి శ్రీనివాస్,BJYM జిల్లా కార్యదర్శి ( అసెంబ్లీ ఇంఛార్జి))ధీరజ్ గారు,BJYM జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ గారు,జేశ్వంత్ గారు ,BJYM కోటపల్లీ రూరల్ మండల అధ్యక్షులు ప్రశాంత్ గారు, బీజేపీ పార్టీ నాయకులు శివ గారు ,అనిల్ గారు, ఏస్.సీ మూర్ఛ అధ్యక్షులు వేణు గారు మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు ,నాయకులు పాల్గొన్నారు*

Courtesy by : ధీరజ్ 

No comments:

Post a Comment