Sunday, May 21, 2023

ప్రజల హక్కుల కోసం

*రేపు జరగబోయే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం*

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్లు నిర్మాణానికి ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున ఆ యొక్క రిజర్వాయర్ ను నిర్మాణం చేపట్టాలని రేపు అఖిలపక్ష పార్టీలు నిర్వహిస్తున్న మహాధర్నకు మీడియా ద్వారా ఈ కింద పేర్కొనబడిన సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం పంపుతున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు, షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటితోపాటు సాగునీటిని అందిస్తామని నమ్మించి ప్రజల్ని మోసం చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ప్రజా వ్యతిరేక విధానాలను, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిఆర్ఎస్ పార్టీ పై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టుటకు షాద్ నగర్ నియోజకవర్గం ప్రజల పక్షాన రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన మనమందరం కూడా నిలబడవలసిన అవసరం ఉంది, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడే మీరు ఈ  న్యాయబద్ధమైన ఈ ప్రజా ఉద్యమానికి మీ మద్దతును ప్రకటిస్తూ ఈ మహాధర్నలో పాల్గొనాలని  కోరుతూ మీడియా ద్వారా ఆహ్వానం పంపుతున్నాం.

*మహాధర్నకు ఆహ్వానింపబడిన ప్రజా సంఘాలు*

1) MRPS
2) T MRPS
3) LHPS
4) నవ తెలంగాణ చైతన్య సమితి
5) బీసీ సంక్షేమ సంఘం
6) రజక సంఘం
7) ముదిరాజ్ సంఘం
8) గౌడ సంఘం
9) మాల మహానాడు
10)అఖిల భారత యాదవ   సంఘం
11) శాలివాహన(కుమ్మర) సంఘం
12) పద్మశాలి సంఘం
13) ఉపాధ్యాయ సంఘాలు
14) విద్యార్థి సంఘాలు
15) మహిళా సంఘాలు
16) DSP
17) షాద్ నగర్ రెడ్డి సేవాసమితి
18) రైతు సంఘాలు
అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గం  పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న యువజన సంఘాలు, అంబేద్కర్ వాదులు పూలే వాదులు, ప్రజాస్వామ్య వాదులు, అందరు కలసి షాద్ నగర్ ప్రజల పక్షాన నిలబడాలని అఖిలపక్ష మహాధర్నా ఆహ్వానం పంపుతున్నాం.

*స్థలం*: బ్లాక్ ఆఫీస్ షాద్నగర్ ముందు ఉన్న మహనీయుల విగ్రహాల దగ్గర,

*సమయం*: 10:00Am

*తేదీ*:  22 -05- 2023
సోమవారం రోజున

              ఇట్లు
      *దొడ్డి శ్రీనివాస్*
అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం
    *అఖిలపక్ష పార్టీల ప్రతినిధి* 

No comments:

Post a Comment