Wednesday, July 17, 2024

కలం యోధుల మీడియా కార్యాలయం

*'TJSS (తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం) సోషల్ మీడియా కన్వినర్ బాపట్ల కృష్ణమోహన్ కలం యోధుల మీడియా కార్యాలయం' 17జులై 2024 న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పరిశోదన పాత్రికేయులు ఆనంచిన్ని వెంకటేశ్వరావు గారు #రామంతాపూర్ లో ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్.జీవన్ కుమార్ గారు 'ప్రజాకవి కాళోజీ' గారు రాసిన 'నా గొడవ' కవితలు పుస్తకాన్ని  బాపట్ల కృష్ణమోహన్ కు & బాపట్ల పుష్పలత(శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్) కు బహుకరించారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ హై కోర్ట్ సీనియర్ న్యాయవాదులు బి. శ్రీనివాస్ రెడ్డి, పులి దేవేందర్, ఆనంద్ కుమార్ మరియు మానవ హక్కుల వేదిక సభ్యులు బాలయ్య,....,'ప్రజాసంకల్పం సభ్యులు పూండ్రు దామోదర్ రెడ్డి,మండల బిక్షపతి,బలగ జనార్దన్,సురేష్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment