Friday, July 12, 2024

హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..

హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..

హైదరాబాద్ సనత్ నగర్ లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్ జెండర్ షీలాను ముక్కలుముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు..

నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం చూసిన స్థానికులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు..

గుర్తుతెలియని వ్యక్తులు గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారు అని ట్రాన్స్ జెండర్లు అంటుండగా.. డబ్బు కోసం హత్య చేసి ఉంటారు అని బాలానగర్ ఏసిపి హనుమంతురావు అనుమానం వ్యక్తం చేశారు..

హత్య ఉదంతం తెలుసుకున్న తోటి ట్రాన్స్ జెండర్లు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు..

Courtesy / Source by : https://x.com/TeluguScribe/status/1811742574585217238?t=Lk04m5hOduz7YrdZbJgtLQ&s=19

No comments:

Post a Comment