Friday, July 31, 2020

బంగారు తెలంగాణా లో బతుకు భారం

హైదరాబాద్ : 31/07/2020

*బంగారు తెలంగాణలో బ్రతుకు భారం*

*ఇసుక మాఫియా ని అడ్డుకున్నందుకు రైతు హత్య*

*తన పట్టా భూమిని ఇవ్వనందుకు దళిత రైతు ఆత్మహత్య*

*ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబం*

*ముమ్మాటికీ ఈ మరణాలు అన్ని ప్రభుత్వ నిర్లక్ష్య వల్ల జరిగిన హత్యలే!*

*వీటికి అంతం ఎప్పుడు..??*
*మనిషి ప్రాణం కంటే ఇసుక డబ్బులు ఎక్కువయ్యాయా? ఎంత డబ్బుతో ఇప్పుడు ఈ రైతు ప్రాణం తిరిగి పోయగలరు? **

*తన పొలంపై తనకే హక్కు లేదా?*
*మన తెలంగాణ నిజమైన సంపద అయిన ప్రకృతిని , రైతుని చంపి ఈ డబ్బుతో ఎక్కడికి పోదామని? **

Source :
@GayathriBandar7

#Farmer #Killed by #SandMafia in #Telangana -

 @DrTamilisaiGuv @narendramodi

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment