Thursday, July 16, 2020

కోవిద్ -19 లో పోలీసుల మానవత్వం

హైదరాబాద్ : 17/07/2020

న‌గ‌రంలోని  చాంద్రాయణగుట్ట  పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వర్షంలో తడుస్తూ ఒక దుకాణం వద్ద పడిపోయిన వ్యక్తిని పోలీసులు గ‌మ‌నించారు ఆ వ్యక్తి  తన వివరాలను ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

*బీ మహేష్ అనే కానిస్టేబుల్,ఎండి సయీద్ అనే  హోం గార్డ్ ఇద్దరు ఆ వ్యక్తిని 108 వాహనం ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు తన పేరు శేఖర్ poగా బాధితుడు తెలిపాడు అంత‌కు మించి వివ‌రాలేమి చెప్ప‌లేక‌పోయాడు...మానవత్వం ఇంకా మిగిలి ఉంది ఏదో ఒక మూల🤐 **

*పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ మహేష్ గారికి మరియు హోంగార్డ్ ఎండి సయీద్ గారికి **ప్రజా సంకల్పం గ్రూప్ మరియు link Mediaఅభినందనలు తెలుపుతుంది 👏👍🙏*.

Source : @hemaindadhana 
Journalist 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment