Sunday, July 12, 2020

మీడియా దాడి పై గవర్నర్ మేడం గారికి వినతి

హైదరాబాద్ : 12/07/2020

*తెలంగాణ గవర్నర్ గౌరవనీయులైన డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ మేడం గారికి నమస్కారం 🙏*. 

మేడం భారత దేశ రాజ్యాంగంలో ఎందరో మేధావులు ఎన్నో ప్రయాసాల తరువాత దేశ ప్రజలకు న్యాయమైన హక్కులు ఉండాలి అని రాజ్యాంగం లో పొందుపరిచారు కదా మేడం.ఆ హక్కులకు అనుగుణంగా ప్రశ్నిస్తే  మరి ఇప్పుడు తెలంగాణ లో *న్యాయంగా ప్రశ్నించే వారి పై అన్యాయంగా  జరుగుతున్న  దాడులను* మీరు విచారణ చేయించాలని  *ప్రజా సంకల్పం మరియు link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment