Friday, July 10, 2020

లోగోల సృష్టికర్త

హైదరాబాద్ : 10/07/2020

ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ కు చెందిన *వనం జ్ఞానేశ్వర్ అన్న గారు వివిధ రంగాలకు చెందిన లోగోలను  రూపకల్పన చేసిన   సృష్టికర్త, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మెచ్చి మంచి మనస్సుతో యాదాద్రి ఆలయ లోగోను అన్న గారితో రూపొందించడాన్ని** ప్రజా సంకల్పం మరియు link Media ద్వారా అభినందనలు తెలుపుతున్నాను 👍🙏

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment