Tuesday, July 7, 2020

మూసీ కాలువ పరిసరాల పర్యటన

హైదరాబాద్ : 08/07/2020

ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్  రాంరెడ్డి నగర్ కలువ చుట్టుపక్కల జరుగుతున్న సుందరీకరణ మరియు రోడ్డు వెడల్పు పనులను మంగళవారం నాడు  పరిశీలించడం జరిగింది. 
ఈ కార్యక్రమం లో మినిస్టర్ మల్లారెడ్డి గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు ,స్థానిక కార్పొరేటర్లు,అధికారులు పాల్గొన్నారు.

@chmallareddyMLA  @bonthurammohan 
@bethisubhastrs
@Praja_Snklpm

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment