Tuesday, July 21, 2020

పేరెంట్స్- సైబర్ సేఫ్టీ (తెలంగాణ)

హైదరాబాద్ : 21/07/2020

*సైబర్  నేరాల్లో  40% మహిళలే బాధితులు*

*మహిళా భద్రతావిభాగం  విభాగం డీఐజీ సుమతి*

 తెలంగాణ పోలీస్ శాఖలోని మహిళా భద్రత విభాగం  ఆధ్వర్యంలో చేపడుతున్న సైబ్ - హర్ కార్యక్రమమంలో భాగంగా *పేరెంట్స్- సైబర్ సేఫ్టీ* అనే  అంశంపై సోమవారం వర్కషాప్ నిర్వహించారు.

Source : @ts_womensafety 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment