Thursday, July 2, 2020

ఉత్తరప్రదేశ్ పోలీస్ లపై రౌడీ మూకల దాడి

హైదరాబాద్ : 03/07/2030

యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి..రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసుల మీద రౌడీ మూకల కాల్పులు..డిప్యూటీ ఎస్పీ సహా 8 మంది పోలీసుల మృతి
#UttarPradesh #Encounter #Vikasdubey

గ్రూప్ link Media Ntv సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment