Friday, July 17, 2020

తెలంగాణ సిఎం ప్రజలకు భరోసా

హైదరాబాద్ : 17/07/2020

*తాజా వార్తలు **

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దు, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా వద్దు. కరోనా సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదు, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉంది: *సీఎం శ్రీ కేసీఆర్ **

కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం శ్రీ కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడిలో, చికిత్సలోనూ ఎంతో గొప్పగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన సీఎం ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

@TelanganaCMO సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment