Monday, December 5, 2022

జలమండలి ఎండి దాన కిషోర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన కార్పొరేటర్:-శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు గారు

*జలమండలి ఎండి దాన కిషోర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన కార్పొరేటర్:-శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు గారు*

రామంతపూర్ డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో సివరేజి లైన్, మరియు *భరత్ నగర్*, సత్య నగర్, సాబేర కాలనీలలో మంచినీటి పైప్ లైన్ కోసం ఈరోజు రామంతపూర్ కార్పొరేటర్ *శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు గారు* జలమండలి ఎండి *దాన కిషోర్ గారిని* కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

దాన కిషోర్ గారు స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగినది.

కార్పొరేటర్ తో పాటు రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకటరావుగారు పాల్గొన్నారు.

https://www.instagram.com/p/Clym87Mv9YB/?igshid=YmRhOGE0MWQ=

No comments:

Post a Comment