*_ప్రభుత్వం ప్రకటించిన కుల గణన రిపోర్టు ను కాల్చి బూడిద చేయాలని DSP పిలుపునిస్తుంది._*
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
ప్రభుత్వం ప్రకటించిన కుల గణన రిపోర్టు ని కాల్చి బూడిద చేయండి. అగ్రకులాల జనాభా..10% వుంటే దానిని 16% చేయడమేంటి..? 50% పైగా ( BC ముస్లింలు లేకుండనే) వున్న బీసీ జనాభాని 46% గా చూపించడమేంటి..? 21% వుండాల్సిన ఎస్సీ జనాభా..నీ.. కేవలం 17% గా చూపించడమేంటి ..? 12% ఉండాల్సిన ఎస్టీ జనాభా నీ 10% చూపించడం ఏమిటి..? అసలు ఈ జనాభా లెక్కల్లో ఇంత కుట్ర ఏమిటి..? అంటే..దేశం లోనే అగ్రకులాల జనాభా అత్యంత తక్కువ వుంది తెలంగాణా రాష్ట్రం లో.. ఇది తట్టుకోలేని అగ్రకులాలు సతమత మై ఆడుతున్న మహా నాటకమే ఈ కుట్ర, ఈ భయంకరమైన కుట్ర ద్వారా తమ జనాభా ని పెంచుకొని రాజకీయ లాభాన్ని పెంచుకోవడానికి,పరువు నిలబెట్టు కోవడానికి మరియు EWS రిజర్వేషన్లను..పదిలం గా కాపాడుకోవడానికి జరిగే కుట్ర..అందుకే ఈ సర్వే రిపోర్ట్ నీ రద్దు చేసి నూతన సర్వే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాహుల్ గాంధీ నీ "ధర్మ సమాజ్ పార్టీ" డిమాండ్ చేస్తుంది.
త్వరలో.. దీని పై కార్యాచరణ ప్రకటిస్తాం.
*#CasteCensusReport*
*#Telangana*
Courtesy / source by :
https://x.com/VisharadanDr/status/1886378618420388261?t=kUjk_cfXb0QTs78kTXU6Rg&s=08
No comments:
Post a Comment