Tuesday, December 8, 2020

భారత్ బంద్ తెలంగాణ ధర్నాలో రైతులు పాల్గొనలేదు ఎందుకు

హైదరాబాద్ : 09/12/2020

అందరికి నమస్కారం 🙏

నిన్న భారత్ బంద్ చేశారు కొన్ని రాజకీయ పార్టీలు. అసలు బంద్ ఎందుకు చేస్తున్నారో తెలియని వారిని వెంబడేసుకొని తమ స్వలాభాలకోసం రైతులతో కాకుండా పార్టీ కార్యకర్తలతో ధర్నాలు చేశారు అందులో యువమంత్రివర్యులు కేటీఆర్ సర్ గారు కూడా వున్నారు.

తెలంగాణాలో ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే స్పందించని ప్రభుత్వం... ఈరోజు ధర్నాలో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ ??

*సోషల్ మీడియా అనేది లేకపోతే సామాన్యప్రజలకు వాస్తవాలు తెలిసేవికావు.*

*ప్రజా సంకల్పం & link Media ఛాలెంజ్ చేస్తుంది ఈరోజు భారత్ బంద్ లో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులకు మేము చుపిస్తాము నిజమైన రైతుల వాస్తవపరిస్థితులు.. రండి అందరం కలిసి రైతులవద్దకు వెళ్లి అడుగుదాము అప్పుడు మీకే తెలుస్తుంది రైతు బాంధవువులు ఎవరో ??*

*రైతుకు అండగా ప్రజా సంకల్పం & link Media ఉంటుంది రాజకీయ పార్టీలకు కాదు*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment