Monday, December 14, 2020

తెలంగాణ లో రిజిస్ట్రేషన్ లలో గందరగోళం

హైదరాబాద్ : 14/12/2020

https://youtu.be/AUqU4RKTwcM
*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ల విషయంలో ప్రజలను పచ్చిగా మోసం చేసింది అని ఈరోజు తెలిసిపోయింది. ఉన్నత న్యాయస్థానం చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అంటే ఎంత నిరంకుశపాలన జరుగుతుంది ప్రజలు గమనిస్తున్నారు.*

*ప్రతిపక్షాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి ?? తక్షణమే ప్రజాఉద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ & కాంగ్రెస్ & సిపిఎం & జనసేన & తెలంగాణ జనసమితి పార్టీ ల నాయకులకు ప్రజా సంకల్పం & link Media విజ్ఞప్తి చేస్తుంది. మీకు మీ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా లేదా ప్రజా ప్రయోజనాలు ముఖ్యమా సంకల్పం చేయాలి*

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ MLA మరియు *

*తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మరీ ముఖ్యంగా ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులు పెద్దలు NVSS ప్రభాకర్ అన్న గారు మీరు తక్షణమే స్పందించాలి*

Copy to Group link Media

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/



No comments:

Post a Comment