Thursday, December 3, 2020

తెలంగాణ ఎన్నికల కమీషనర్ అర్ధరాత్రి సర్క్యులర్ జారీ చేయడం ఏంటి ??

హైదరాబాద్ : 04/12/2020

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి సర్ గారు 300కోట్ల ప్రజల డబ్బుతో GHMC ఎన్నికలు - 2020 నిర్వహించిన మీరు ప్రజల మనోభావాలతో చెలగడటం కరెక్ట్ కాదు. మీరు చదివిన ఉన్నత చదువులు చదువుకున్న వారు మరి మీకు విలువల గురించి తెలువదా ?? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు... జాగ్రత్త. చట్టాలు అందరికి ఒక్కటే !!.

*కమీషనర్ సర్ గారు మీరు చూపిస్తున్న ఇదే అత్యుత్సాహం ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఓటరు అవగాహనా కార్యక్రమంలో చూపించివుంటే ప్రజల దృష్టిలో మీరు ఎప్పటికి నిలిచిపోయేవారు. సర్ మీరు పక్కా ప్రభుత్వ ఏజెన్సీ గా పని చేస్తున్నారు అని ఈ రోజు తేలిపోయింది.*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment