Sunday, December 27, 2020

తెరాస ప్రభుత్వ నాయకులు భూ కబ్జాలు

*ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న పోరాట యోధులు నారగోని ప్రవీణ్ కుమార్ గారికి నమస్కారం 🙏. ఈ భూకబ్జాలు ఇంత బహిరంగా తెరాస మంత్రులు, మేయర్ లు, MLA లు, నాయకులు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా వుంది ??. మొత్తం సోషల్ మీడియా లో వాస్తవాలతో చూపిస్తుంటే *ప్రభుత్వంకు అమ్ముడు పోయిన మీడియా లు మాత్రం నిశ్శబ్దంగా వున్నాయి... సిగ్గులేని మీడియా యజమానులరా రాబోయే రోజుల్లో మీ పని కూడా పడతారు ప్రజలు. మీడియా యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ మీ గృహలలో కాళోజి సర్ గారి ఫోటో పెట్టుకొని రోజూ మొక్కండి అప్పుడైనా మారుతారు.*

ప్రవీణ్ కుమార్ గారు ప్రజలు మారాలి.... మారాలి... మార్పును తీసుకురావాలి మనమందరం 👍.

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment