Thursday, December 24, 2020

కిసాన్ దివస్ అవార్డు తీసుకున్న నర్సింహా గౌడ్

హైదరాబాద్ : 24/12/2020

*కిసాన్ దివస్ అవార్డు* తీసుకున్న భారత మాజీ ఆర్మీ ఉద్యోగి బత్తిన నర్సింహా గౌడ్  (ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులు) గారికి అభినందనలు తెలుపుతుంది *ప్రజా సంకల్పం & link Media 🎉👍🙏*

*నర్సింహా గౌడ్ గారు మీరు దేశ సరిహద్దులో ఉండి దేశ ప్రజలకోసం సేవ చేశారు... మళ్ళీ ఇప్పుడు రైతుగా మీరు చేస్తున్న కష్టానికి వందనాలు*

*జై జవాన్ జై కిసాన్... రెండింటికి మీరు ఆదర్శంగా నిలిచారు 🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment