Saturday, December 19, 2020

తెలంగాణ లో పాత పద్దతి ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ

హైదరాబాద్ : 20/12/2020

*వ్యవసాయేతర లావాదేవీల నమోదు డిసెంబర్ 14న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధార్‌ వివరాలు అడగకుండా మాన్యువల్‌కు మార్పులు చేసేదాకా స్లాట్‌ బుకింగ్‌ను ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో పాతపద్దతిలో రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది*

*సోమవారం నుంచి అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్లాట్‌ బుకింగ్‌లు ఎవరూ అడగవద్దని..కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు*

@సాక్షి మీడియా

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment