Wednesday, December 2, 2020

మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతా చారికి జోహార్లు

హైదరాబాద్ : 03/12/2020

*మలిదశ తెలంగాణ ఉద్యమంలో నీ ప్రాణత్యాగం  తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక  దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి 100 ఏనుగుల బలం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే లా చేసింది. మీ త్యాగాల మీద సాధించిన తెలంగాణలో మిమ్మల్ని విస్మరించడం బాధాకరం. జోహర్ శ్రీకాంత్ ఆచారి.*

*4 కోట్ల ప్ర‌జల అకాంక్ష కోసం నీవు అసువులు బాసిన అమ‌రుడా శ్రీకాంతా చారి నీకు ఇవే మా జోహార్లు. నీ త్యాగం వృథాపోదు. నీ ఆశ‌య సాధ‌న‌కు ఎప్పుడు క‌ట్టుబ‌డి ఉంటాం. మీ త్యాగాల పునాదుల మీద నిలిచిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని మ‌ర్చిపోలేరు. నేడు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ప్రజా సంకల్పం & link Media ఘ‌న నివాళులు అర్పిస్తోంది 🙏*

link Media సౌజన్యంతో 
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment