Thursday, December 31, 2020

ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ ని ఆయుష్మాన్భరత్ లో చేర్చినట్లే.... తెరాస ను కూడా బీజేపీ లో విలీనం చేస్తే అయిపోతుంది కదా ???

*పేద, మధ్యతరగతి... తెల్ల రేషన్ కార్డు లేని బతుకుభారంగా జీవిస్తున్న బడుగు జీవులు, ప్రయివేట్ ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, వలస కార్మికులు  ఇంకా ఎందరో కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురి అయి ప్రయివేట్ ఆసుపత్రి మాఫియాకు లక్షలు.. లక్షలు దోచి పెట్టిన ఈ తెరాస ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం చీఫ్ సెక్రటరీ కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బహిరంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయాలి.*

Note : *మనమందరం ప్రజాస్వామ్యదేశంలో వున్నామా లేకపోతే రజాకార్ల పాలనలో వున్నామా చెప్పండి !!*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment