Sunday, December 6, 2020

రైతులకు మద్దతుగా పోరాటం

హైదరాబాద్ : 07/12/2020

*ప్రజా సంకల్పం & link Media మొదటి నుంచి రైతు సమస్యలమీద పోరాటం చేస్తుంది తెలంగాణాలో. ఇప్పుడు దేశ రాజధానిలో రైతులు ధర్నా చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మరియు ఇతర పార్టీలు ఆ ధర్నాకు మద్దతు ఇస్తున్నాయి కదా... మద్దత్తు ఇస్తున్న పార్టీలకు నేను సవాలు ఇస్తున్న మొదట మీరు మీ రాష్ట్ర రైతుల గురించి ఆలోచించండి. నేను తెలంగాణ రైతుల సమస్యల మీద వాస్తవ కథనాలను తెలియచేస్తే కాంగ్రెస్ & తెరాస పార్టీ నాయకులు స్పందించలేదు ఎందుకు అని అడుగుతున్నాను ??. రైతు ఎక్కడైనా ఒక్కటే..మీకు రైతుల మీద చిత్తశుద్ధి వుంటే అందరం కలిసి పోరాటం చేద్దాం  తెలంగాణలో అంతే కానీ రాజకీయాలు చేయకండి*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment