Thursday, December 24, 2020

అక్రమ నిర్మాణాలను తొలగించడానికి వచ్చిన అధికారులపై పెట్రోల్ దాడి

హైదరాబాద్ : 24/12/2020

            *బ్రేకింగ్ న్యూస్*

*అక్రమ నిర్మాణాలను తొలగించడానికి వచ్చిన అధికారులపై పెట్రోల్ దాడి*

భూ కబ్జాదారులతో కలిసి బిజెపి నాయకులు కొంతమందికి తెరాస నాయకులు విధులు నిర్వహిస్తున్న, అధికారుల కళ్లలో కారం కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో సిఐ బిక్షపతి రావు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు, రెవెన్యూ సిబ్బందికి స్వల్పంగా గాయాలయ్యాయి.

సిఐ బిక్షపతి రావు పై పెట్రోల్ దాడి అనంతరం, విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్, నేతి మంగమ్మ పై, కాప్రా తాసిల్దార్ కె. గౌతమ్ కుమార్ పై కూడా దాడికి యత్నించగా రెవెన్యూ సిబ్బంది,  మరియు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి వారిని దుండగుల వారి నుండి రక్షించారు.

*link Media*

https://prajasankalpam1.blogspot.com/


హైదరాబాద్ : 24/12/2020

*ప్రజా సంకల్పం గౌరవసలహాదారులు అమ్మన వెంకటరెడ్డి అన్న గారు**ఈరోజు జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన సంఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది  ప్రభుత్వం & జవాబు ఇవ్వాల్సింది మున్సిపల్ అధికారులు & రెవిన్యూ అధికారులు.. ఈ సంఘటనను ప్రజా సంకల్పం & link Media తీవ్రంగా ఖండిస్తుంది అలాగే అధికారులకు సూచనలు చేస్తుంది ఏమిటి అంటే మీరు ప్రజలకు జవాబుదారీ తనంగా అలాగే చట్టాలకు అనుగుణంగా పనిచేయడం నేర్చుకోవాలి అంతేకాని ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు వత్తాసు పలకకండి.. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంమే రాజ్యమేలుతుంది. సోషల్ మీడియా చాలా చురుకుగా వాస్తవాలతో పని చేస్తుంది.

*కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు ప్రచురించే సోషల్ మీడియాలకు ప్రోత్సాహం ఇచ్చే చట్టాలను తీసుకొస్తుంది జాగ్రత్తగా ఉండాలి 👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment