Saturday, March 1, 2025

అవినీతి అధికారులకు ల్యాప్ టాప్ లా?

*_తెలంగాణ ప్రభుత్వ అధికారులకు రూ.2.43 లక్షలు పెట్టి ఒక్క లాప్‌టాప్ కొంటున్న కాంగ్రెస్ సర్కార్*

*_#తెలంగాణ లో #అవినీతి ప్రభుత్వ అధికారులకు రేవంత్ రెడ్డి ల్యాప్ టాప్ లు ఇప్పిస్తుండు... ఎవడబ్బ సొమ్ము అని అవినీతి అధికారులకు ఇలా చేస్తుండు??.... ప్రభుత్వ బడులలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవు అని, గురుకుల విద్యార్టినిలకు నాణ్యమైన ఆహరం పెట్టడానికి డబ్బులు ఇవ్వండి అని ఎంతమొత్తుకున్నా స్పందించని సిఎం... ఇప్పుడు దుబారా ఖర్చు చేస్తుండు... Bplkm✍️_*

No comments:

Post a Comment