Wednesday, March 5, 2025

మాయమైపోతున్నడమ్మా.. మనిషి అన్నవాడు..

మాయమైపోతున్నడమ్మా.. మనిషి అన్నవాడు.. ఎంతలా అంటే వ్యక్తిగత స్వార్థం ఎక్కువై.. ఆస్తులు, డబ్బే ముఖ్యమై.. ఇలా కన్న వాళ్లను, కట్టుకున్న వాళ్ళను కడతేర్చే అంత. 

కొందరికి అయినవారి కన్నా ఆస్తిపాస్తులే ముఖ్యం అవుతుండటం బాధాకరం.

Courtesy / Source by :
https://x.com/SajjanarVC/status/1896870575890645278?t=5gB4F2L6wwVa5V7Df1WGmA&s=19

No comments:

Post a Comment