Wednesday, November 15, 2023

ఆంధ్ర కాలేజీల యజమానులు తెలంగాణ ప్రజల సొమ్ము వేల కోట్లు దోచుకుంటున్నారు

ప్రెస్ నోట్
--------
 *ఆంధ్ర కాలేజీల యజమానులు తెలంగాణ ప్రజల సొమ్ము వేల కోట్లు దోచుకుంటున్నారు*
*ఆంధ్ర యాజమాన్యాల చేత నడపబడుచున్న నారాయణ,శ్రీచైతన్య కాలేజీల పర్మిషన్ లను రద్దు చేసి తెలంగాణ నిరుద్యోగులకు పర్మిషన్ లు ఇవ్వాలి చాలా కాలేజీలు అరకొర సౌకర్యాలతో నిబంధలకు విరుద్ధంగా నడుస్తున్నాయి,తెలంగాణ ప్రజల సొమ్ము అధిక ఫీజులతో దోచుకుంటున్నారు, అధికారంలో ఉన్న కొందరు నాయకులు అధికారులు ముడుపులు తీసుకొని నారాయణ, శ్రీచైతన్య యజమాన్యాలకు సహకరిస్తున్నారు* *ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థల ను తరిమెస్తా అన్న కెసిఆర్ మరిచి పోయి వారికి సహకరిస్తున్నారు,ఒక మంత్రి, నారాయణ విద్యా సంస్థలకు,ఒక మంత్రి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు రక్షణ కవచంగా ఉన్నారు,DiEO లకు కాలేజీల వివరాలే తెలియవు తనిఖీలు చేసే అధికారులే లేరు కొన్ని కాలేజీలకు పర్మిషన్ లు లేవు* *ప్రతి సంవత్సరము వేల కోట్లు ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థల యాజాన్యాల చేతుల్లోకి పోతున్నాయి,*
  *ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలు ఆంధ్ర యేజమాన్యాల చేతులలో ఉన్న కాలేజీల పర్మిషన్ లు రద్దు చేసి తెలంగాణ నిరుద్యోగులకు పర్మిషన్ లు ఇచ్చి ఉపాధి కలిగిస్తాయని మేని పెస్టో లో పెట్టాలని ఉచిత విద్య వైద్య సాధన సమితి డిమాండ్ చేస్తుంది* భవిషత్ లో నిరుద్యోగుల తో కలిసి ఉద్యమం చేస్తాం
    
నారగోని,ప్రవీణ్ కుమార్ 
*ఉచిత విద్య వైద్య సాధన సమితి*

No comments:

Post a Comment