Sunday, August 6, 2023

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లా, షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫరూక్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో 1987-1988 సంవత్సరంలో కలిసిమెలిసి చదువుకున్న విద్యార్థులు జులై 30,2023 నాడు షాద్నగర్ సమీపంలో వున్న ఈదులపల్లి కోకా ప్లమ్ రిసార్ట్ లో తాము చదువుకున్నప్పటి తీపి గుర్తులను గుర్తుచేసుకున్నారు. అప్పటి గురువులను గుర్తుచేసుకొని వారు తమకు చెప్పిన విద్యాబుద్ధులను గుర్తుచేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా హుషారుగా చేసుకున్నారు.

ప్రస్తుతం అందరు తమ తమ ఉద్యోగాలతో / బిజినెస్ లతో బిజీగా వున్నా ఈ ఆత్మీయ సమ్మేళనానికి అందరు రావడం గొప్ప విషయమే.

No comments:

Post a Comment