Tuesday, August 22, 2023

మహేందర్ రెడ్డి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న.... పైలెట్ రోహిత్ రెడ్డి....!

*మహేందర్ రెడ్డి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న.... పైలెట్ రోహిత్ రెడ్డి....!*

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కలిసిపోయారు. బద్ధ శత్రువులైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిన్న దోస్తులయ్యారు.నిన్నటి వరకు శత్రువుల్లా కొట్టుకున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. కేసీఆర్ చొరవతో కలిసిపోయారు. మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనని కలిసి, కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు పైలెట్ రోహిత్ రెడ్డి. కాగా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లోనే మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment