Monday, August 14, 2023

గెలుపు ఓటములు నిర్ణయించే శక్తి 'పద్మశాలి' కులస్తులకు వున్నది.

నిన్న కోరుట్ల లో జరిగిన "పద్మశాలి రాజకీయ యుద్ధభేరి" లో దామాషా ప్రకారం అసెంబ్లీ ఎన్నికలలో పద్మశాలి కులస్తులకు సీట్లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసారు.

తెలంగాణలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు ఓటములు నిర్ణయించే శక్తి పద్మశాలి కులస్తులకు వున్నది.

సిరిసిల్ల , కోరుట్ల & జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలలో పద్మశాలి ఎమ్మెల్యే ఉండాలి.

కానీ దురదృష్టవశాత్తు 0.001 శాతం వున్నా వెలమలు ఆధిపత్యం చేస్తున్నారు.

Next.... గౌడ్, యాదవ్ & ముదిరాజ్ కులస్థులు కూడా రాజకీయ బల ప్రదర్శన చేయాలి.

Courtesy / Source by : డాక్టర్ చిగురు ప్రశాంత్  (ట్విట్టర్)


No comments:

Post a Comment