Tuesday, May 12, 2020

*ప్రజా సంకల్పం *
Praja Sankalpam 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ సర్ గారు మద్య నిషేధం దిశగా ప్రభుత్వ క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. 
గతంలోనే 20 శాతం మద్యం దుకాణాలను తొలగించిన ప్రభుత్వం మరో 13 శాతం షాపులను తొలగిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
బెల్టు షాపుల పై ఉక్కుపాదం మోపుతూనే మొత్తంగా ఇప్పటివరకు 33శాతం మద్యం షాపులను తొలగించిన ప్రభుత్వం.

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు మీరు కూడా దశల వారీగా మధ్య నిషేదానికి సహకరించాలని ప్రజా సంకల్పం గ్రూప్ ద్వారా విజ్ఞప్తి * చేయడం జరుగుతుంది 🙏.
గ్రూప్ @అడ్మిన్ bplkmCS 
Bapatla Krishnamohan
09/05/2020
Copy to Group link Media

No comments:

Post a Comment