Wednesday, May 20, 2020

వలస కార్మికుల ప్రయాణం

*వలస కార్మికుల ఆపరేషన్ శ్రామిక్ రైలు విజయవంతం అయింది 👍*
ప్రజా సంకల్పం గ్రూప్ ద్వారా ఉప్పల్ నియోజకవర్గం లోని  UP, Bihar, Jharkand వారిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సర్ ,  రాచకొండ CP మహేష్ భగవత్ IPS సర్ మరియు సిబ్బంది, ఉప్పల్ పోలీస్ అధికారుల(ముఖ్యంగా CI రంగస్వామి సర్ ) మరియు SI లు షైక్ మెహ్బలి సర్, జయరాం సర్ ల  సహాయం తో గత 15రోజులు నుండి  ఈరోజు ఉదయం వరకు దాదాపు అందిరిని సురక్షితంగా వారి వారి స్వంత రాష్ట్రాలకు చేరవేయడం జరిగింది. 
*ఈ మహా యజ్ఞం లో ప్రజా సంకల్పం యొక్క సంకల్పానికి సహకరించిన గ్రూప్ సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు  ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను 🙏*

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
21/05/2020
Copy to Group link Media 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment