Tuesday, May 12, 2020

migrant labour

**ప్రజా సంకల్పం**
Praja Sankalpam 

వందే భారత్ మిషన్ ద్వారా వేలాది మంది భారతీయుల్ని విదేశాలనుండి తీస్కొస్తున్నారు, మంచిదే కానీ రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులను ఈ నలభై రోజుల నుండి నరకయాతనకు గురి చేశారు. ఆ *పదహేను మంది రైలు క్రింద పడి ఎందుకు నలిగిపోయారో ఆలోచిస్తే మనసు కలచి వేస్తుంది*.

ఇది హృదయ విదారకమైన సంఘటన! వలసకార్మికులు ఇలా రైల్వేట్రాక్ వెంట నడుచుకుంటూ సొంతఊళ్లకు వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చినట్లో ప్రభుత్వాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి! శ్రామిక్ రైళ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్ ఏమిటి? *ప్రజా సంకల్పం* గ్రూప్ కోరేది ఒక్కటే  ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలి. 

ఈ ఘటనలో చనిపోయిన అమాయక వలస కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
08/05/2020
Copy to Group link Media.

No comments:

Post a Comment