Tuesday, May 12, 2020

మీడియా పై దాడి

*ప్రజా సంకల్పం*
Praja Sankalpam 

హైదరాబాద్ టీవీ 5 కార్యాలయం పై దాడిని ప్రజా సంకల్పం తీవ్రంగా ఖండిస్తుంది . టివి5 కార్యాలయం పై రాళ్ళ
దాడి పిరికిపంద చర్య. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి.

పత్రికా స్వేచ్చని హరించే విధంగా జరుగుతున్న సంఘటనల పై మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలి లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికి వచ్చే ప్రమాదం ఉంది.

 అన్ని రాజకీయ పార్టీలు మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటనా స్వేచ్చని కాపాడటానికి ముందుకు రావాలి.వెంటనే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని *ప్రజా సంకల్పం * గ్రూప్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతుంది .

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
09/05/2020
Copy to Group link Media

No comments:

Post a Comment