Saturday, May 30, 2020

మోడీ గారి లేఖ

మనం స్వయం సమృద్ధం కావాల్సిన సమయమిది. మన శక్తిసామర్థ్యాలతో మనదైన పంథాలో ముందుకు సాగాలి. ఆ పంథా ఒక్కటే... ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్: దేశప్రజలకు ప్రధానమంత్రి @narendramodi లేఖ. 

#AtmanirbharBharatAbhiyan కింద ప్రకటించిన 20 లక్షల కోట్ల పాకేజ్ ఫలితంగా ప్రతి భారతీయునికీ అవకాశాల పరంపర మొదలవుతుంది. అది రైతులు, శ్రామికులు కావచ్చు, చిన్న తరహా ఔత్సాహిక వ్యాపారులు, స్టార్టప్ లతో సాగుతున్న యువత కావచ్చు: దేశప్రజలకు ప్రధానమంత్రి @narendramodi లేఖ. #OneYearOfModi2
#OneYearOfModi2 #AtmaNirbharBharat

గ్రూప్ link Media @AIR News Hyderabad సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
30/05/2020

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment