Friday, September 27, 2024

రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల భారీ విరాళం

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది. @ril_foundation చైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీ తరఫున ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు.
#CMRF #Telangana #RelianceFoundation 

Courtesy / Source by :  https://x.com/TelanganaCMO/status/1839539933272285548?t=l9ujZreS6IrrESjzKp8hng&s=19

No comments:

Post a Comment