Saturday, March 25, 2023

మానవహక్కుల వేదిక పత్రికా ప్రకటన

మానవ హక్కుల వేదిక పత్రిక ప్రకటన 25.03.23. 

వనపర్తి సిఐ శ్రీనివాస్ రెడ్డి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 

ఈరోజు మానవ హక్కుల వేదిక బృందం మణిగిల్ల గ్రామం శివ యాదవ్ ను పోలీసులు హింసించిన కేసులో నిజనిర్ధారణ జరిపింది.

No comments:

Post a Comment