Thursday, July 7, 2022

వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన సీఎం జగన్ కుటుంబ సభ్యులు....!

*వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన సీఎం జగన్ కుటుంబ సభ్యులు....!*

కడప జిల్లా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.అనంతరం వైఎస్సార్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ​ఘనంగా నిర్వహిస్తున్నారు.

*SV🖋️*
ప్రజల పక్షం 

No comments:

Post a Comment