Wednesday, November 17, 2021

ధ‌ర్నాచౌక్‌లో ధ‌ర్నాకు కూర్చున్న కేసీఆర్‌

ధ‌ర్నాచౌక్‌లో ధ‌ర్నాకు కూర్చున్న కేసీఆర్‌

ధ‌ర్నాచౌక్ ఎందుక‌న్న పెద్ద‌మ‌నిషి.. అదే చోట ధ‌ర్నాకు కూర్చున్నారు. వ‌డ్ల కొనుగోళ్ల‌ విష‌యంలో కేంద్రానికి వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ చేప‌ట్టిన మ‌హాధ‌ర్నాలో పాల్గొన్నారు కేసీఆర్‌. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌హా ప‌లువురు పాల్గొన్నారు.


మధ్యాహ్నం 2 గంటల వరకు కేసీఆర్‌ నిరసన కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంది. అనంత‌రం గులాబీ నేతలు గవర్నర్ తమిళిసైని క‌లిసి వినతిపత్రం అందించ‌నున్నారు.

No comments:

Post a Comment