Friday, June 5, 2020

తెలంగాణ పదవ తరగతి పరీక్షలు

హైదరాబాద్ : 06/06/2020

*పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర హై కోర్ట్ ఈ రోజు తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది*. 

పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయ మూర్తి  జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
#Telangana

ప్రజా సంకల్పం 
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment