Monday, June 15, 2020

తెలంగాణ పోలీస్

#"నీ నేస్తం"అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో  ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది.  ప్రస్తుత సమయంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యపిస్తునందున ప్రజలు ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి ఫిర్యాదులు ఉన్న ఒక కాగితంపై రాసి ఆ ఊర్లో లోని ఫిర్యాదుల బాక్స్ లో వేయాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ చేతన IPS మేడం గారు తెలిపారు. https://t.co/MAtRvJo0RM

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment