Saturday, June 13, 2020

మాస్కులు జాగ్రతలు

హైదరాబాద్ : 13/06/2020

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.. రేపటి నుండి మాస్క్ పెట్టుకోక పోతే గ్రామాలలో అయితే రు.500 పట్టణాల్లో అయితే రు.1000 ఫైన్ విధించమని చలానా పుస్తకాలు కూడా పోలీసు వారి వద్దకు వచ్చి ఉన్నవి.  కావున బయటికి వెళ్ళేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించండి.
#CoronavirusIndia 

*తెలంగాణ లో కూడా  మాస్కుల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకోకుంటే ప్రజలకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది **

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment