Monday, June 29, 2020

టిక్ టాక్ నిషేధం

హైదరాబాద్ : 29/06/2020

భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం

దిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల  భారత్‌-చైనా దేశాల సరిహద్దులో గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.  చైనాకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని భావిస్తోన్న భారత్‌.. ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిషేధించిన చైనా యాప్‌ల జాబితా ఇదే..

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment