Monday, June 29, 2020

తెలంగాణ కోవిద్ మరణాలు

హైదరాబాద్ : 30/06/2020

*ప్రాణం ఎవరికైన ఒక్కటే అది పేదవారైనా ఉన్నవారైనా!
ఒకరు ఇద్దరు చనిపోతే ఇంత బాధ్నాం చేస్తారా అని వైద్యశాఖ మంత్రి గా ఈ మాటలు అనడం బాధ్యతారాహిత్యం కాదా?
ఆ ఒక్కరు మన ఇంటి వారైతే ఆ బాదేంటో తెలుస్తుంది.

*పేషెంట్ తన బాధను వీడియోలు తీయడం తప్పు అంటున్నారు కానీ అక్కడ వాళ్ళకి సరైన వైద్య సదుపాయం అందక చనిపోయారు అన్న విషయం మాత్రం మీకు తప్పుగా అనిపించడం లేదు.*
మినిస్టర్ రాజేంద్ర గారు మీరు ఒక్కసారి వైద్యశాఖ మంత్రి గా తెరాస పార్టీ సభ్యుడిగా కాకుండా మా లాగా ఈ రాష్ట్రంలో ఒక సాధారణ పౌరుడిగా ఆ చనిపోయిన వాళ్ళ  సంబంధీకులుగా ఆలోచించండి ఎంత బాధగా ఉంటుందో !
*ప్రాణాలని కాపాడుకోవాలని తాపత్రయపడ్తున్న  ప్రతి మనిషి కోరుకునేది బంగారు తెలంగాణ కాదు కేవలం  బ్రతుకు తెలంగాణ.*

@blsanthosh @Arvindharmapuri @manthriji @bandisanjay_bjp @BJP4Telangana @MoHFW_INDIA 
@Praja_Snklpm


గ్రూప్ link మీడియా 
@GayathriBandar7  సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment