Wednesday, August 31, 2022

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ

https://youtu.be/mhx2P5uU5Zc   *#పర్యావరణపరిరక్షణ లో భాగంగా #HMDA & #హైదరాబాద్ జిందాబాద్ & #ప్రజాసంకల్పం(NGO) ఆధ్వర్యంలో #GHMC ఉప్పల్ సర్కిల్ #రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ చౌరస్తా లో మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి #రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధి #ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మక్బుల్ జానీ సర్ గారు మరియు #GHMC ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ACP అధికారి వెంకట రమణ సర్ గారు మరియు హైకోర్టు న్యాయవాది ఆనంద సర్ గారు  పాల్గొన్నారు*


*https://youtu.be/_hWFkWnZf-4*  *పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలి.... అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 🙏.... Bplkm🪶*



No comments:

Post a Comment