Tuesday, August 2, 2022

బాసర @sgc_rguktb లో మళ్ళీ ఫుడ్ పాయిజన్..!!

బాసర @sgc_rguktb లో మళ్ళీ ఫుడ్ పాయిజన్..!!
గుట్టుచప్పుడు కాకుండా త్రిబుల్ ఐటీ హాస్పిటల్లో చికిత్సలు.
బాసర త్రిబుల్ ఐటీ లో గత పదిరోజుల క్రితమే ఫుడ్ పాయిజన్ జరిగి వందలాది మంది విద్యార్థులకు అస్తవ్యస్త గురికాగా,నిజామాబాద్ నిర్మల్ హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స అందించారు.అది మరువకముందే మరో నలుగురు  విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగినట్లు. అంతర్జాలం ద్వారా విద్యార్థులు పంపిన ఫోటోలు ప్రకారం తెలుస్తుంది. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను త్రిబుల్ ఐటీ ఆస్పత్రిలోనే చికిత్స నిర్వహిస్తూన్నారని,కొందరు పేరెంట్స్ పంపిన వివరాలు ప్రకారం తెలుస్తోంది. త్రిబుల్ ఐటీ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తూ విద్యార్థుల విద్యార్థులతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.ఆరోగ్యం క్షీణిస్తున్నా విషజ్వరాలు వస్తున్నా,సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.
#askktr @sdf4thepeople @rayadasm  @AnooradhaR #Balalahakkulasangham
 ... #SaveRGUKT
 @1cbe3fccfebe443
@TSEduDept
@RSPraveenSwaero @RamaNishani @BarathalaSwapna

https://t.co/p9Jpl3wtrP https://t.co/PFvGDNYnSC

No comments:

Post a Comment