Tuesday, March 16, 2021

ప్రజా సంకల్పం గౌరవ సభ్యులు వల్లూరి నరసింహ గారి విశ్లేషణ

హైదరాబాద్ : 16/03/2021

అందరికి నమస్కారం 🙏. నా పేరు వల్లూరి నరసింహ (ప్రజా సంకల్పం గౌరవ సభ్యులు)
నాకు తెలిసినంత వరకు రాంచంద్రారావు(బీజేపీ MLC అభ్యర్థి)గారిని
సురభి వాణీ దెవి (తెరాస MLC అభ్యర్థి)గారిని ఒకె రీతిన ఆదరించారు .
ఇప్పుడు గెలిచిన వారుBJP అయితే TRS పట్ల విశ్వాసం లెనటుల కాదు ఇవి రాష్ట్ర ఎన్నికలు కావు ఈసందర్భంగా
BJP మద్దతు దారులకు
అభినందనలు.
ఎందుకనగ ఈనాడు దెశం 
కిష్టపరిసితి లొ వుంది.
ఒకపక్కcovid-19 తో ఆర్థిక స్థితి ,చైనా దురాక్రమణ
కౄడ్అయల్ ధరలు
అనవసర రైతుల ఆందోళన
మరియు దుష్ట రాజకీయం
వెరసి Modi గారి పాలన
కిష్టతరం అవుతున్నది.
రాజకీయాలు ఎంతగా 
మారాయి అంటే అమెరికా
ఎన్నికలను ఇతర దేశాలు
శాషించాయి అలాగే మన దెశ రాజకీయాలు కూడా ఇతర దెశం కోసం పని చేస్తున్నాయి
ఉదాహరణ రైతుల ఆందోళన,
70 ఏళ్లు పాలించిన వారు
అఖండమైన భారత్ ని
విభజించు పాలించు అని
దేశాన్ని ఎన్నో సమస్యల వలయంలో చేర్చారు.
రాబోవు రోజుల్లో ప్రాంతీయలు
ఎవరు పాలించిన జాతీయ
ప్రభుత్వం BJP నే వుండాలి
Modi గారు ఇంకా పది ఏండ్లు
పాలించాలి అపుడే భారత మాత తన గయాల నుండి
ఊపిరి పీల్చుకుంటుంది
లెకుంటే  20 లక్షల చైనా సైనికులు 
హిందూ మహా సముద్రంపై
చైనా దురాక్రమణ.
బ్రహ్మాప పుత్ర నది పై ఆనకట్టలు ఇలా ఎన్నో ఆక్రమణలతో చైనా చుట్టు
ముడుతుంది ఈ దశలో
Modi కాకుండా ఇంకొకరు అయితే జాతీయ పాలసీ కాకుండా ప్రాంతీయ పార్టీలు
అయితే దెశ హితం కుంటు పడుతుంది ఇప్పుడు అందురు నాయకులు దెశం కోసం పని చేసే వారు కావాలి
KCR గారు
మమతా బెనర్జీ
ఉధవ థాకరె
బీజూపటనయక్
చంద్రబాబు
ఓవైసీ మరియూ ఇతరులు
దేశం జాతీయ రాజకీయాల్లోకి
రావాలి ప్రశాంత కిశోర్ లాంటి వారు నీచ రాజకీయాలు
 మాని దెశ భద్రత కోసం పని చేయాలి అపుడే చీడ పట్టి నా
రాజకీయాలు చక్కబడతాయి
హిందుత్వం అంటే లౌకిక వాదానికి వ్యతిరేకం కాదు
హిందూ త్వం అంటే రాముడు
కృష్ణ డూ కాదు
హిందూ త్వం అంటే
మాతృదేవోభవ పితృదేవోభవ
ఆచార్య దేవోభవ
అతిథి దేవోభవ
చివరి అతిథి దేవోభవ  శృతి
మించి ఎన్నో ఏళ్లక్రితం 
అఖండమైన భారత్ ని
ముక్కలు చేసింది
ఇప్పుడు నేపాల్ లాంటి దేశం
కూడా చైనా తో జత కట్టడానికి చూస్తుంది
అందుకని ఆలోచించండి
పార్టీలు ప్రాంతంల వారీగా
ఎవరు పాలించిన జాతీయ స్థాయిలో దేశం కోసం పని చేయాలి అని 130 కోట్ల
భారతీయులం జాతీయం
కోసం ఏకం కండి.

వల్లూరి నరసింహ
ప్రజా సంకల్పం గౌరవ సభ్యులు 

No comments:

Post a Comment