Tuesday, March 30, 2021

ప్రజల ఆరోగ్యం పట్ల తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం జవహర్ నగర్ ఘటన

హైదరాబాద్ : 30/03/2021

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో బాలాజీ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి లో  వైద్యులు లేకపోవడం వల్ల ఒక బాధితురాలు రోడ్డు పక్కనే ప్రసవించింది. 
 పుట్టిన మగబిడ్డ అక్కడికక్కడే మృతి చెందాడు తల్లిని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.. 

ప్రజల ఆరోగ్యం పట్ల తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం https://t.co/sEnyfaYSZj
@దాసోజు శ్రవణ్ కుమార్
కాంగ్రెస్ నాయకులు
-----------------------------------------------------------------

*శ్రవణ్గా అన్న గారు ఈ వార్త చుసిన తరువాత అనిపిస్తుంది మనము ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో అని... ఆరోగ్యశాఖ మంత్రి గారు ఈరోజు వరకు స్పందించలేదు అంటే ఆశ్చర్యంవేస్తుంది.

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment